🔹ప్రోపరేటర్ మడికొండ మహేందర్
జనోదయ,హనుమకొండ ఫిబ్రవరి 20:
హనుమకొండ నాయింనగర్ లోని బోరింగ్ ఆఫీస్ వద్ద నూతనంగా శ్రీ లలిత మొబైల్ షాప్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రోపరేటర్ మడికొండ మహేందర్ మాట్లాడుతూ మావద్ద మొబైల్ సర్వీసింగ్, నూతన మొబైల్స్ అమ్మబడును. ఈ సదా అవకాశాన్ని కస్టమర్స్ వినియోగించుకోవాలని కోరారు.





