జనోదయ, ములుగు,మే 17:
హనుమకొండ లోని ఆదర్శ లా కాలేజీ జరిగిన జె ఎస్ ఎస్ రాష్ట్ర ప్రథమ సదస్సు లో గాదె రమేష్ ను ములుగు జిల్లా జె ఎస్ ఎస్ అధ్యక్షులు గా జె ఎస్ ఎస్ జాతీయ అధ్యక్షులు మనసాని కృష్ణా రెడ్డి అదేశలా అనుసారం రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీనివాస్, గాదె రమేష్ ములుగు జిల్లా అధ్యక్షులు గా ప్రకటించారు. ఈ సందర్బంగా గాదె రమేష్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాన కార్యదర్శిగా అనిల్, ఉపాధ్యక్షులు కె సురేష్, కోశాధికారి రాజేందర్, కార్యదర్శి సునీల్





